వార్తలకు తిరిగి వెళ్లండి
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం చేరిన కంభంపాటి కవితకు ఆపరేషన్ అనంతరం నవజాత శిశువు మృతిచెందాడు.
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.
Comments
Loading comments...

