Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ రూపంలో మృత్యువు

Follow Udayam on Google
రవళి దేవి Jul 31, 2026 2:58 PM నంద్యాలGeneral
లారీ రూపంలో మృత్యువు - Udayam
కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లెకు చెందిన గని కార్మికులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మినీ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నదస్తగిరి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...