వార్తలకు తిరిగి వెళ్లండి

వత్సవాయి మండలంలో మిరప, మొక్కజొన్న, పెసర తదితర పంటలకు క్రాప్ ఇన్సూరెన్స్ నమోదు గడువును ప్రభుత్వం ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ తెలిపారు.
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువు ముగిసేలోపు అవసరమైన పత్రాలతో పంటల బీమా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

