Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్మశానవాటికలో పూడ్చిన శిశువు మృతదేహం మాయం

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 11, 2026 11:22 AM హైదరాబాద్తెలంగాణ
శ్మశానవాటికలో పూడ్చిన శిశువు మృతదేహం మాయం - Udayam
హైదరాబాద్‌ పంజాగుట్ట శ్మశానవాటికలో పూడ్చిన ఆరు నెలల శిశువు మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. చార్మినార్‌కు చెందిన దంపతుల కవలల్లో ఒక శిశువు మృతి చెందడంతో అక్కడ పూడ్చారు. మరుసటి రోజు రెండో శిశువు కూడా మృతి చెందడంతో శ్మశానవాటికకు వెళ్లగా మొదటి మృతదేహం కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...