Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రోన్‌తో తప్పిపోయిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు

Follow Udayam on Google
sreekanth patel Sep 10, 2026 7:02 PM మహబూబ్‌నగర్General
డ్రోన్‌తో తప్పిపోయిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు - Udayam
కోయిలకొండ మండలం ఆచార్యపూర్‌కు చెందిన జాజలి కృష్ణయ్య ఈ నెల 8న మేకల కోసం అడవికి వెళ్లి తిరిగి రాలేదు. మిస్సింగ్ కేసు నమోదు కావడంతో ఎస్పీ డి.జానకి ఆదేశాలతో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. డ్రోన్ కెమెరాలతో కొండ చరియల మధ్య లోయలో చిక్కుకున్న కృష్ణయ్యను గుర్తించి సురక్షితంగా రక్షించారు. పోలీసు బృందాలను ఎస్పీ అభినందించారు.

Comments

G
Loading comments...