Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రోన్లతో పేకాట స్దావరాలపై పోలీసుల నిఘా

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 7:31 PM విజయనగరంGeneral
డ్రోన్లతో పేకాట స్దావరాలపై పోలీసుల నిఘా - Udayam
విజయనగరం జిల్లా తెర్లాం మండలం NR ఆగ్రహారం శివారు ప్రాంతాలలో మంగళవారం SI సాగర్‌ బాబు డ్రోన్‌ ద్వారా పేకాట రాయుళ్లపై నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ఆదేశాల మేరకు జూదం నిర్వహించేవారితో పాటు ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం, కోడిపందాలు తదితర అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...