Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి పౌరుడు బాధ్యత వహించాలి

Super Admin Jul 25, 2026 2:17 PM తూర్పుగోదావరి about 2 hours ago
మాదకద్రవ్యాల నిరోధకానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'ఈగల్' కార్యక్రమానికి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రంగంపేట మండలం ముకుందవరంలో 'ఈగల్-1972' ప్లకార్డులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి పౌరుడు బాధ్యత వహించాలన్నారు. మాదకద్రవ్యాల సమాచారాన్ని 1972 హెల్ప్‌లైన్‌కు అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...