Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైనేజీ కాలువలో పడవేసిన 5 తులాల బంగారం వెలికితీసిన పోలీసులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 24, 2026 9:11 AM విశాఖపట్నంGeneral
డ్రైనేజీ కాలువలో పడవేసిన 5 తులాల బంగారం  వెలికితీసిన పోలీసులు - Udayam
గాజువాక శ్రీనగర్ కుచెందిన ఒక కుటుంబము వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సుమారు 8 తులాల బంగారు ఆభరణాలను. పూజ వ్యారదాలతో పాటు బంగారం కనిపించకపోవడంతో ఆందోళనతో స్టీల్ ప్లాంట్ సీఐ గారికి ఫిర్యాదు చేయగా JCB సహాయంతో డ్రైనేజీ నీటి ప్రవాహాన్ని మళ్లించినీటి ప్రవాహం తగ్గిన తర్వాత కాలువలో క్షుణ్ణంగా గాలింపు చేపట్టగా, 5 తులాల బంగారం దొరికిన ఆభరణాలను సురక్షితంగా బాధితులకు అప్పగించడం జరిగింది.

Comments

G
Loading comments...