వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని ఘనంగా పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామచంద్రుడు, జడ్పిటిసి రాజ్ కుమార్ వైస్ ఎంపీపీ ఎర్రి స్వామి మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ జాకీర్ హుస్సేన్, మాజీ కౌన్సిలర్ దినేష్ గౌడ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
Comments
Loading comments...

