Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డొంకేశ్వర్ మండల ప్రజావాణి కి ఒకటే ఒక ఫిర్యాదు స్వీకరణ

Follow Udayam on Google
RR REDDY Sep 07, 2026 9:00 PM నిజామాబాద్General
డొంకేశ్వర్ మండల ప్రజావాణి కి ఒకటే ఒక ఫిర్యాదు స్వీకరణ - Udayam
ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండల ప్రజావాణికి సోమవారం ఒక్క ఫిర్యాదు మాత్రమే వచ్చినట్లు ఎంపీడీవో లింగం తెలిపారు. ప్రభుత్వానికి వినతిగా రాజకీయ పార్టీకి సంబంధించిన ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. ప్రతి సోమవారం మండల కేంద్రంలో ప్రజావాణి నిర్వహిస్తున్నందున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...