వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ గ్రామీణ మండలం చిట్యాల, దిలావర్ పూర్ మండలం గుండంపల్లి గ్రామాలలో వేరువేరుగా రాష్ట్ర పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ బుధవారం పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో చేపట్టిన ఫామ్ పాండ్ పనులను డిప్యూటీ కమిషనర్ పరిశీలించారు. పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామస్తులకు చెత్త బుట్టలను అందజేశారు.
Comments
Loading comments...

