వార్తలకు తిరిగి వెళ్లండి

యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలు ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లోని చైతన్యపురిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్థానిక నేతలతో కలిసి వీధి వ్యాపారి వద్ద చాయ్ తాగిన ఆయన, తన ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డిజిటల్ పద్ధతిలోనే సొమ్ము చెల్లించారు. సామాన్యుల జీవితాల్లో యూపీఐ పెద్ద మార్పు తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

