వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవిత ఉత్సవాలలో డీజేల వినియోగంపై పోలీసులు మరోమారు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం కురుపాం మండలం నీలకంఠాపురం SI రమేష్ నాయుడు వినాయక మండపాల, డీజే సౌండ్ సిస్టమ్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిమజ్జన ఊరేగింపులు, ఇతర కార్యక్రమాల్లో డీజేలు వినియోగించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

