వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దోస్త్-2026 ప్రత్యేక విడత విడుదలైనట్లు ఆచార్య చంద్రకిరణ్ తెలిపారు. అర్హులు రూ.400 రుసుముతో ఆగస్టు 11 వరకు నమోదు, 12 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
14న సీట్లు కేటాయిస్తారు. 14 నుంచి 18 వరకు ఆన్లైన్ రిపోర్టింగ్, 17, 18 తేదీల్లో ధ్రువపత్రాలతో కళాశాలల్లో చేరాలని సూచించారు.
Comments
Loading comments...

