వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 18 నుంచి ఉచిత కంప్యూటర్ శిక్షణ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏపీ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజనలో భాగంగా ఐటీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులో శిక్షణ ఇస్తామన్నారు.
పదో తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ చదివిన ఆసక్తిగల విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. వివరాలకు సుధాకర్ బాబు 8885904099 ను సంప్రదించాలి.
Comments
Loading comments...

