వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీలో హై అలర్ట్.. పార్లమెంట్ పరిసరాల్లో భారీ భద్రత

'చలో పార్లమెంట్' నిరసన పిలుపుతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్ పరిసరాలను హై సెక్యూరిటీ జోన్గా ప్రకటించి, భారీగా భద్రతా బలగాలను మోహరించారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం నగరం వ్యాప్తంగా పలు కీలక మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సందర్శకులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.
Comments
Loading comments...