వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రెస్మీట్లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు.
డైట్ కళాశాలలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో డైట్ కీలకమన్నారు.
Comments
Loading comments...

