వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండలో వీరఘట్టం జంక్షన్ వద్ద వైయస్సార్ విగ్రహానికి తోటపల్లి ప్రాజెక్ట్ మడ్డువలస ప్రాజెక్టుల నుంచి జలాన్ని తీసుకువచ్చి జలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్.అనంతరం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కన్నతల్లి ఎంపీపీ దమల పాటి వెంకటరమణ సూర్య ప్రకాష్ వెలమల మన్మధరావు పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

