వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరాపల్లిలో ఓ ఇంట్లో పట్టపగలు చోరీ జరిగి సుమారు 4 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి పట్టీలు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
చోరీ జరిగిన ఇంటిని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలించి వేలిముద్రలు సేకరించాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

