వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా సారంగాపూర్లో జరిగిన వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఆరబెట్టడానికి డాబాపైకి వెళ్లిన రేఖ (20), ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలను తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించింది.
మూడు నెలల క్రితమే వివాహం జరిగిన రేఖ, తన ఆడపడుచు పెళ్లి కోసం వచ్చి ఇలా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

