Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సులు తక్కువ- సమస్యలు ఎక్కువ

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 10:11 AM మహబూబాబాద్ General
బస్సులు తక్కువ- సమస్యలు ఎక్కువ - Udayam
దంతాలపల్లి మండల కేంద్రంలోని ఖమ్మం-వరంగల్‌ జాతీయ రహదారి పక్కన ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రయాణాలకు బస్టాండ్‌పైనే ఆధారపడుతున్నారు. బస్టాండ్‌లో తాగునీరు, మరుగుదొడ్లు లేక మహిళలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. ఆర్టీసీ డీఎం స్పందించి బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...