Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీపులో ప్రమాదకర ప్రయాణం

Follow Udayam Digital on Google
సాయి తేజ Jul 28, 2026 5:07 PM నల్గొండతెలంగాణ
జీపులో ప్రమాదకర ప్రయాణం - Udayam Digital
దేవరకొండలో సామర్థ్యానికి మించి ప్రయాణికులతో జీపు నడిపిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. వాహనం లోపల సీట్లు నిండిపోవడంతో పలువురు పైకప్పుపై కూర్చుని ప్రయాణిస్తున్న దృశ్యం కనిపించింది. ఇలాంటి ప్రయాణం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై రవాణా, పోలీసు శాఖలు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...