Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లికి వందనం పేరుతో సైబర్ మోసం

Follow Udayam Digital on Google
తల్లికి వందనం పేరుతో సైబర్ మోసం - Udayam Digital
కర్నూలులో తల్లికి వందనం పథకం పేరుతో సైబర్ మోసం జరిగింది. ఎయిర్‌టెల్ సిమ్ సేల్స్ సిబ్బంది 28 మంది బాధితుల వేలిముద్రలు, బ్యాంకు వివరాలు సేకరించి వారి ఖాతాల నుంచి నగదు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఉపేంద్ర, వీరారెడ్డి అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...