Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

GeM టెండర్లలో సైబర్ కలకలం

శ్రీజ రెడ్డి Jul 22, 2026 12:26 PM హైదరాబాద్in about 4 hours
GeM టెండర్లలో సైబర్ కలకలం - Udayam Digital
ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ (GeM) టెండర్ ప్రక్రియలో తమ సర్వర్ హ్యాకింగ్ లేదా ఐపీ స్పూఫింగ్ అయి ఉండవచ్చని అనుమానిస్తూ హైదరాబాద్‌కు చెందిన ‘ఇండ్చిప్ టెక్నాలజీస్’ సంస్థ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తమ బిడ్ వేరొక ఐపీ అడ్రస్ నుంచి నమోదైనట్లు అధికారులు చెప్పారని సీఈఓ రమేశ్ తెలిపారని, దీనిపై తక్షణమే సైబర్ ఫోరెన్సిక్ దర్యాప్తు జరపాలని బాధితులు పోలీసులను అభ్యర్థించారు.

Comments

G
Loading comments...