వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుపతి జిల్లా రాయలచెరువులో పోలీసుల వేధింపుల వల్లే సుబ్రమణ్యం ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై వివాదం కొనసాగుతోంది.
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించే అంశంలో జనసేన మండల అధ్యక్షుడు సంజీవి హరిపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Loading comments...
