Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కస్టోడియల్ టార్చర్ కేసు.. ఆర్థిక సాయంపై ఒత్తిళ్ల ఆరోపణలు

Follow Udayam Digital on Google
తిరుపతి జిల్లా రాయలచెరువులో పోలీసుల వేధింపుల వల్లే సుబ్రమణ్యం ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై వివాదం కొనసాగుతోంది. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించే అంశంలో జనసేన మండల అధ్యక్షుడు సంజీవి హరిపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...