వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో శనివారం ఏర్పాటు చేసిన బహుజన ఉద్యోగస్తుల న్యాయభేరి సభలో చట్ట సభల్లో బి సి లకు 44శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆర్ ఈ ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు పోతులనాగరాజు డిమాండ్ చేసారు.
అయన మాట్లాడుతూ బీసీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయాలి. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లను పెంచాలని అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

