వార్తలకు తిరిగి వెళ్లండి
పాకిస్థాన్కు చెందిన షహజాద్ భట్టి నేతృత్వంలోని ఐఎస్ఐ మద్దతున్న ఉగ్ర నెట్వర్క్పై ఉత్తరప్రదేశ్ పోలీసులు చర్యలు చేపట్టి 52 మందిని అరెస్టు చేశారు. 12 కేసులు నమోదు చేశారు.
నిందితుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, కత్తులు, మండే పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతను తీవ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు ఆరోపించారు.
Comments
Loading comments...

