వార్తలకు తిరిగి వెళ్లండి
సీఆర్పీఎఫ్ రైజింగ్ డే: ప్రముఖుల శుభాకాంక్షలు

కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) రైజింగ్ డే సందర్భంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
దేశ అంతర్గత భద్రత, సమగ్రతను కాపాడటంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది చూపిస్తున్న సాహసం, అంకితభావం ఎప్పటికీ దేశానికి స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు.
Comments
Loading comments...