Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాగు దాటడమే పరీక్ష

వాగు దాటడమే పరీక్ష - Udayam Digital
ముంచంగిపుట్టు మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో వంతెనలు లేక వానాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. వాగులు ఉప్పొంగడంతో నిత్యావసరాలు, అత్యవసర వైద్యం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేక ఓ గర్భిణి మృతి చెందినట్లు గిరిజనులు తెలిపారు. పీఎం జన్‌మన్ నిధులతో వంతెనలు నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Comments

G
Loading comments...