వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కాల్ సెంటర్ల ద్వారా కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన ప్రధాన సూత్రధారి వికాస్ కుమార్ నిమార్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
టెక్నికల్ సపోర్ట్ పేరుతో బెదిరింపులకు పాల్పడి, వసూలు చేసిన నగదును క్రిప్టోకరెన్సీ, హవాలా మార్గాల ద్వారా చట్టబద్ధమైన ఆదాయంగా మార్చినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...
