Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచూరులో ఎండిన పంటలు పరిశీలన

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 8:11 PM జాతీయంGeneral
రాయచూరులో ఎండిన పంటలు పరిశీలన - Udayam
రాయచూరు జిల్లాలో వర్షాభావం వల్ల ఎండిపోయిన పంట పొలాలను బీజేపీ నేత బీవై విజయేంద్ర, మాజీమంత్రి శ్రీరాములు పరిశీలించారు. కరవు పరిస్థితులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించిన వారు, నష్టపోయిన రైతులను ఆదుకునేలా కృషి చేస్తామని హామీనిచ్చారు.

Comments

G
Loading comments...