వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలేరు నియోజకవర్గంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించారు. పట్టణ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కార్యదర్శి దామోదర్ రెడ్డి పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సత్యనారాయణతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు, మండల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

