Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామలో సీపీఐ ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 10, 2026 6:43 PM జనగామ General
జనగామలో సీపీఐ ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం - Udayam
కార్పొరేట్ వర్గాలకు ప్రధాని మోదీ ఊడిగం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం జనగామలో ప్రజా చైతన్య ప్రచార యాత్రను ప్రారంభించిన ఆయన, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...