Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహంకాళిని దర్శించిన సీపీ

Follow Udayam Digital on Google
హరిక శర్మ Aug 02, 2026 3:28 PM హైదరాబాద్తెలంగాణ
మహంకాళిని దర్శించిన సీపీ - Udayam Digital
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాల ఉత్సవాలకు ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

Comments

G
Loading comments...