వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం బోనాల ఉత్సవాలకు ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
Comments
Loading comments...
