వార్తలకు తిరిగి వెళ్లండి
భర్త అనారోగ్యం.. దంపతుల బలవన్మరణం

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీను (58), భార్య జ్యోతి (52) గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
కారణం వివరిస్తూ లేఖ రాసి, బంధువులతో మాట్లాడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఉదయం విగతజీవులుగా ఉన్న వారిని చూసి కుమారుడు రోదించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...