Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త అనారోగ్యం.. దంపతుల బలవన్మరణం

పార్వతి దేవి Jul 25, 2026 8:11 AM హైదరాబాద్about 1 hour ago
భర్త అనారోగ్యం.. దంపతుల బలవన్మరణం - Udayam Digital
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీను (58), భార్య జ్యోతి (52) గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కారణం వివరిస్తూ లేఖ రాసి, బంధువులతో మాట్లాడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఉదయం విగతజీవులుగా ఉన్న వారిని చూసి కుమారుడు రోదించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...