Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విషం తాగి దంపతుల మృతి

విషం తాగి దంపతుల మృతి - Udayam Digital
విజయవాడ దేవీనగర్‌లో దంపతులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. సైదులు, మానస దంపతులు మృతిచెందగా, వారి ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2019లో వివాహమైన ఈ దంపతులు ఆనందంగా జీవిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మానస టెట్‌కు సిద్ధమవుతుండగా, సైదులు అవుట్‌సోర్సింగ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

Comments

G
Loading comments...