వార్తలకు తిరిగి వెళ్లండి
పదవుల కన్నా దేశమే ముఖ్యం: అమిత్ షా

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై హోంమంత్రి అమిత్షా స్పందిస్తూ, వ్యక్తిగత పదవుల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమనే సిద్ధాంతానికి ఇది నిదర్శనమన్నారు.
యువత భావోద్వేగాలను గౌరవిస్తూ, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు విద్యావ్యవస్థలో కఠిన సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా స్పష్టం చేశారు.
Comments
Loading comments...