వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట మున్సిపాలిటీ 11వ వార్డుకు చెందిన సార్గు గంగవ్వ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ దాకి స్వామి ముదిరాజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. గంగవ్వ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Comments
Loading comments...

