Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీసీ అధ్యక్షురాలు ఆరోపణలను ఖండించిన కౌన్సిలర్లు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 11, 2026 3:40 PM ఆసిఫాబాద్General
డీసీసీ అధ్యక్షురాలు ఆరోపణలను ఖండించిన కౌన్సిలర్లు - Udayam
డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ చేసిన ఆరోపణలను ఆసిఫాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు ఖండించారు. మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు పార్టీ విజయానికి కృషి చేశారని వారు తెలిపారు. రూ.1.50 కోట్ల ఖర్చు ఆరోపణలకు తక్షణమే ఆధారాలు చూపాలని వారు డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని కౌన్సిలర్లు హితవు పలికారు.

Comments

G
Loading comments...