వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే ప్లాట్ఫారాలపై, కదులుతున్న రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం గ్రామీణ పరిధిలోని పాతదుప్పాడ గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తిని జీఆర్ఫీ, ఆర్పీఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
అతని వద్ద నుంచి రూ. 20 వేల విలువైన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని విశాఖ కోర్టులో హాజరు పరిచారు.
Comments
Loading comments...

