Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చోరీ కేసులో నిందితులుని అరెస్ట్ చేసిన ఎంవీపీ ఎస్ ఐ మరియు సిబ్బంది

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 03, 2026 6:32 PM విశాఖపట్నంGeneral
చోరీ కేసులో నిందితులుని అరెస్ట్ చేసిన ఎంవీపీ ఎస్ ఐ మరియు సిబ్బంది - Udayam
విశాఖ MVP క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలో ప్రయాణిస్తున్న పి. గౌతమి అనే మహిళ బ్యాగ్ నుండి బంగారు ఆభరణాలు దొంగిలించిన కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు . సీఐ వి. చక్రధర రావు నేతృత్వంలో కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్ ఐ . రాజు మరియు వారి సిబ్బంది సిసిటివి ఫూటేజ్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి చోరీకి గురైన బంగారు ఆభరణాలను రికవరీ చేసి, అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...