వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జ్యోతి కోరారు. ప్రభుత్వ విప్ విజయరమణారావును కలిసి వినతిపత్రం అందజేశారు.
పాఠశాలలకు అనుసంధానిస్తే 3-6 ఏళ్ల పిల్లలకు ఐసీడీఎస్ సేవలు దూరమవుతాయన్నారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు.
Comments
Loading comments...

