వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిహత్నూర్ మండల భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నెలవారీ సర్వసభ్య సమావేశం మోహితే మారుతి అధ్యక్షతన నిర్వహించారు. కరీంనగర్లో ఈ నెల 6, 7, 8 తేదీల్లో జరగనున్న రాష్ట్ర మహాసభలపై చర్చించారు.
మూడు రోజుల మహాసభలను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాకీర్ఖాన్, ప్రమోద్, మహేందర్, మోహితే కృష్ణ, రమేష్, కనకయ్య, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

