వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో భూగర్భ జలాల పెంపు కోసం 1,064 ఫామ్ పాండ్స్ నిర్మాణాలను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జడ్పీ సీఈవో చందర్ నాయక్ తెలిపారు.
ఇప్పటివరకు 369 మంది లబ్ధిదారులను గుర్తించగా 23 నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగతా పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

