వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
రాంచీలో కాంగ్రెస్, పోలీసుల మధ్య ఘర్షణ
ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు మద్దతుగా జార్ఖండ్లోని రాంచీలో భాజపా కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
ఈ ఆందోళన క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర నెట్టివేతలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
Comments
Loading comments...