వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు వ్యతిరేకమని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా లభించిందని తెలిపారు.
గత 12 ఏళ్లలో కేంద్రం ఓబీసీల అభ్యున్నతికి అనేక చర్యలు చేపట్టిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరితో ఓబీసీలను మోసం చేస్తోందని విమర్శించారు.
Comments
Loading comments...

