వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ జంతర్మంతర్లో 2026 జూలై 20న విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యపై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు.
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనపై చర్చ నిర్వహించాలని కూడా కోరారు.
Comments
Loading comments...
