Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jun 26, 2026 3:25 PM రంగారెడ్డి General
మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత - Udayam
మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. మన్నెగూడలో జరిగిన కార్యక్రమంలో ఆయన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. మహిళా సంఘాలను బలోపేతం చేసి, స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...