వార్తలకు తిరిగి వెళ్లండి
చర్చల నుంచి కాంగ్రెస్ పలాయనం

బీఆర్ఎస్ అప్పులపై చర్చకు పిలిచి, తాము సిద్ధమైనప్పుడు మంత్రులు పోలీసులతో అడ్డుకుని పారిపోయారని హరీష్రావు విమర్శించారు. అవినీతి బండారం బయటపడుతుందనే భయంతోనే ప్రభుత్వం చర్చలకు వెనకాడుతోందని ఆయన ఆరోపించారు.
ఏ వేదికపైనైనా చర్చకు తాము సిద్ధమని, మంత్రులు సమాధానం చెప్పలేక తోకముడిచారని హరీష్ రావు దుయ్యబట్టారు.
Comments
Loading comments...