వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట అభివృద్ధిపై చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు చేసిన సవాల్కు బీఆర్ఎస్, యువజన, విద్యార్థి నాయకులు స్పందించారు. ఏ మంత్రి వచ్చినా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
రంగనాయకసాగర్, శిల్పారామం, వెయ్యి పడకల ఆసుపత్రి వద్దకు వెళ్లి అభివృద్ధిపై చర్చిద్దామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు సాయి ప్రేమ్, రెడ్డి యాదగిరి, ఇరుగంటి రమేష్, అప్పల శేఖర్పై విమర్శలు చేశారు.
Comments
Loading comments...

